Saturday, September 5, 2020

భూగర్భజలాలు

                 
అనంతపురం జిల్లాలో శాస్త్రీయంగా భూగర్భజలాల అధ్యయనం జరిగింది. 71100 మామూలు బావులు బోరుబావుల ద్వారా గృహాలకు వ్యవసాయ విని యోగానికి భూగర్భజలాలను వినియోగిస్తున్నారు. రాష్ట్ర గ్రౌండు వాటర్ డిపార్టుమెంటు అంచనా ప్రకారం 1197 మిల్లియన్ క్యూమెక్సు లేదా 42.2722.యం.సి. నీరు నిక్షిప్తంగా ఉన్నట్లు సూచించారు.
          ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నది 682 మిలియన్ క్యూసెక్కులు లేదా 24.085 బి.యం.సి.
అని అంచనా. 515 మిలియన్ క్యూసెక్సు లేదా 18.187 టి.యం.సి. జిల్లాలో ఉత్తరోత్తరఅభివృద్ధికి నిల్వ ఉన్నవని అంచనా. 
         ప్రస్తుతం భూగర్భజలాలతో సాగుతున్న భూమి 1,32,990 హెక్టార్లు లేదా 3,28,619 ఎకరాలు,
                 కమాండ్      నాన్-కమాండ్      మొత్తం
                   ఏరియా          ఏరియా    (టీయంసిలు)
               (టియంసిలు)  (టియంసిలు)

 ఏడాదికి      7.522          34.750        42.272
లభ్యమవుతున్న  
భూగర్భజలం

ప్రస్తుతం
వ్యవసాయానికి
వాడుతున్నది       0.989    23.096    24.085

భూగర్భజలంతో
సాగవుతున్న
మొత్తం ఎకరాలు                            3,28,618

నికర సాగు
భూగర్భజలంతో                           4,89,379



                

No comments:

Post a Comment